- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: దుబ్బాక పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య, పోలీస్ ఎన్నికల నోడల్ అధికారి ఏసీపీ బాలాజీ, సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్ తో కలసి సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు గురించి అధికారులకు తగు సూచనలు సలహాలు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయో తనిఖీ చేయాలని, ఎల్లవేళలా లైటింగ్ ఉండేటట్టు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
Next Story