ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

by  |
ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
X

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 1984 లాటి ఘటన పునరావృతం కాకుండా, భద్రంగా ఉన్నామనే నమ్మకం ప్రజల్లో కలిగించాలని సూచించింది. ముఖ్యంగా స్థానికుల్లో భయాందోళనలు తొలగించాలని తెలిపింది. ఈ క్రమంలోనే ఢిల్లీ సీపీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన నేతలపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నలుగురు నేతల ప్రసంగాలు చూసి కేసు నమోదు చేయాలని హైకోర్టు తెలిపింది. సీపీ ఇంతవరకూ ఆ వీడియోలు ఎందుకు చూడలేదని కోర్టు ప్రశ్నించింది.

Next Story

Most Viewed