- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి జిల్లాలోని రైస్ మిల్లర్ల యజమానులతో బుధవారం సమావేశం అయ్యారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్పై ఆయన చర్చించారు. 333 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి 44 రైస్ మిల్లులకు ధాన్యం చేరవేసేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేరగానే 12 గంటలలోపు లారీల నుంచి అన్ లోడింగ్ చేయాలన్నారు. అందుకు అవసరమైన హమాలీలను నియమించుకోవాలని కలెక్టర్ రైస్ మిల్లర్లకు సూచించారు.
Tags: Collector Venkatrama Reddy, review, Rice Millers, siddipet
Next Story