- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మోత్కూరు: మున్సిపల్ కేంద్రంలోని పీహెచ్సీని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరోనా నివారణ వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండలాన్ని టీకాల పంపిణీలో నూరు శాతం జాబితాలో చేర్చాలని, అందుకు సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్, ఎంపీడీవో సురేందర్ రెడ్డి, డాక్టర్ చైతన్య కుమార్, సిబ్బంది ఉన్నారు.
Next Story