పోలీసుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం

by  |
పోలీసుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
X

దిశ, మెదక్ : సంగారెడ్డి పట్టణంలో ప్రజలు రోడ్లపై అనవసరంగా తిరగడంతో పోలీస్ అధికారులపై కలెక్టర్ ఎం. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో లాక్‌డౌన్ అమల్లో ఉందని, ఎవరూ అనవసరంగా రోడ్లపైకి వచ్చి కేసుల పాలు కావద్దని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ పర్యటిస్తున్న సమయంలో రోడ్లపైకి వచ్చిన కొందరిని ఆపి ప్రశ్నించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేయాలని పోలీసులను ఆదేశించారు.

Tags: sangareddy, collector, M.hanumantha rao, angry, police



Next Story

Most Viewed