క్వారంటైన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్

by  |
క్వారంటైన్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్
X

దిశ, రంగారెడ్డి: కరోనా నివారణ కోసం రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. ఈ కేంద్రాల్లో క్వారంటైన్‎లో ఉన్న వారికి అందుతున్న వైద్య, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. కరోనా పాజిటివ్ వ్యక్తులను గాని, అనుమానాస్పద వ్యక్తులకు తగిన వైద్యపరమైన చికిత్సలు పూర్తయ్యేవరకు ఎక్కడికి తరలించవద్దని కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు.

Tags: collector amoy kumar, Examination, Quarantine Centers, rangareddy

Next Story

Most Viewed