- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: కరోనా నివారణ కోసం రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పరిశీలించారు. ఈ కేంద్రాల్లో క్వారంటైన్లో ఉన్న వారికి అందుతున్న వైద్య, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. కరోనా పాజిటివ్ వ్యక్తులను గాని, అనుమానాస్పద వ్యక్తులకు తగిన వైద్యపరమైన చికిత్సలు పూర్తయ్యేవరకు ఎక్కడికి తరలించవద్దని కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు.
Tags: collector amoy kumar, Examination, Quarantine Centers, rangareddy
Next Story