- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: జిల్లాలో పెండింగులో ఉన్న 607 కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్కు సంబంధించిన చెక్కులన్నీ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ట్రెజరీ ద్వారా క్లియర్ చేయించి, తహసీల్దార్లకు పంపించినట్టు కలెక్టర్ ఎస్.వెంకటరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎస్సీలకు సంబంధించి 77, ఎస్టీలకు సంబంధించి 61, షాదీ ముబారక్కు సంబంధించిన చెక్కులు 262, బీసీ, ఓబీసీ చెక్కులు 207, మొత్తం 607 చెక్కులు తహసీల్దార్లకు పంపినట్టు ఆయన తెలిపారు. ఈ చెక్కులన్నీ సంబంధిత తహసీల్దార్ల ద్వారా లబ్ధిదారులకు అందజేయనున్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు.
Next Story