- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వర్ధన్నపేట: కోనారెడ్డి చెరువు గండి పడి వరుద నీరు వరంగల్-ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపైకి చేరడంతో గురువారం అర్ధరాత్రి వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులు జాఫర్ గడ్ వెళ్లే రహదారి గుండా దమ్మన్నపేట గ్రామం మీదుగా ఖమ్మం హైవేకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 20 కిలోమీటర్ల అదనపు దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అధికారులు వంతెన కూలిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. త్వరితగతిన పనులు చేపట్టాలని కలెక్టర్ హరిత ఆదేశించడంతో ప్రణాళికతో పనులు చేపట్టనున్నారు.
Next Story