- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: సింగరేణి అధికారులకు ప్రతిభ ఆధారిత చెల్లింపులు( పీఆర్పీ) చెల్లింపునకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారు. 2018-19 ఏడాదికి సింగరేణి అధికారులకు ప్రతిభ ఆధారిత చెల్లింపులు జరపనున్నారు. ఈ మేరకు పీఆర్పీ కోసం రూ.111 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్పీ చెల్లించనున్నట్టు సీఎండీ శ్రీధర్ తెలిపారు.
Next Story