- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పర్యటించారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహా రిసెప్షన్కు హాజరయ్యారు. వధువు రెడ్డి వేదిత, వరుడు రుచిత్ లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంలు ఉన్నారు. ఇకపోతే వధువు రెడ్డి వేదిత 2014లో సివిల్స్లో జాతీయస్థాయిలో71వ ర్యాంకు సాధించారు. 23 ఏళ్లకే దేశంలోని అత్యంత కీలకమైన ఐఏఎస్ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆమె నిలిచిన సంగతి తెలిసిందే.
Next Story