రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి జగన్

by  |
CM-Jagan-1
X

దిశ, వెబ్ డెస్క్: దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కోరుకున్నారు. కష్టాలను పారద్రోలుతూ కష్టాలను వెలుగుల రూపంలో తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళి పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.



Next Story

Most Viewed