- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: చైనాపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఘర్షణల్లో చైనా దుశ్చర్యపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైన్యం వారికి తగిన విధంగా సమాధానం చెబుతుందన్నారు. అదేవిధంగా చైనాను ఆర్థికంగా కూడా దెబ్బ తీస్తామన్నారు. చైనాలో తయారైన ఉత్పత్తులను బహిష్కరించాలని ఆయన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Next Story