- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ED) చార్జిషీట్లో ప్రస్తావించింది. బంగారం అక్రమ రవాణాలో కేసులో సీఎంవో ప్రమేయం ఉందని ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. కాగా, ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే.
Next Story