- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ప్రముఖ రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకేకు జెడ్ప్లస్ కేటగిరి భద్రతను కల్పిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనంతటికి కారణం 2021 బెంగాల్లో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు పీకే రాజకీయ వ్యుహకర్తగా వ్యవహరించడమే.ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ నుంచి గట్టి పోటి ఉంటుందని భావించిన దీదీ ముందస్తు వ్యుహంలో భాగంగానే పీకేను వ్యుహకర్తగా నియమించుకుని, అతనికి జెడ్ప్లస్ భద్రత కల్పించిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో అధికంగా ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడమే మమత భయానికి కారణంగా తెలుస్తోంది.
Next Story