- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం లేఖ రాశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయని, ప్రాథమిక అంచనాల ప్రకారమే రూ.5వేల కోట్ల నష్టం జరిగినట్లు లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం, పునరావాస చర్యల కోసం రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1,350కోట్లు అందజేయాలని రిక్వెస్ట్ చేశారు.
Next Story