- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: ఈనెల 25న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. నర్సాపూర్లో మొక్కలు నాటి ఆరోవిడత హరితహారాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి హరీశ్ రావు మంగళవారం నర్సాపూర్లో సమీక్ష నిర్వహించారు. సీఎం మొక్కలు నాటనున్న ప్రాంతం, అర్బన్ పార్కును పరిశీలించారు. సమీక్ష సమావేశంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శోభ, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పాల్గొన్నారు.
Next Story