- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రేపు సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ కు వెళ్లనున్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అక్కడే ఉన్న స్థానిక అర్భన్ పార్కులో ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ఒక మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఆ ఏర్పాట్లను పరిశీంచిన విషయం తెలిసిందే.
Next Story