- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత్స్య వెంకటేశ్వర స్వామివారి సేవలో సీఎం సతీమణి
<p>దిశ, మహేశ్వరం: ముక్కోటి ఏకాదశి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్లోని మత్స్య వెంకటేశ్వర స్వామివారిని సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.</p>

X
దిశ, మహేశ్వరం: ముక్కోటి ఏకాదశి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్లోని మత్స్య వెంకటేశ్వర స్వామివారిని సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.
Next Story






