- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఆయన ప్రధాని మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. పర్యటన పూర్తి కావడంతో తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. మరికొన్ని గంటల్లో సీఎం కేసీఆర్ నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
Next Story