- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ను కలిసి పరామర్శించారు. కరోనాతో… గవర్నర్ తమిళి సై బాబాయి వసంత్కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే. 70ఏళ్ల వసంత్ కుమార్ ఈనెల 10న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా… చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎంపీ వసంత్ కుమార్ మరణంతో తమిళి సై ఇంట విషాద ఛాయలు అలుముకోవడంతో… రాజ్భవన్లో గవర్నర్న కలిసి కేసీఆర్ పరామర్శించారు.
Next Story