- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ర్టస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ నెల 24నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతో పట్టణ ప్రగతిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సదస్సులో ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ కమిషన్లు, జిల్లాల కలెక్టర్లు పాల్గొననున్నారు. అనంతరం సీఎం తన నియోజకవర్గం అయిన గజ్వేల్లో నిర్మించిన సమీకృత మార్కెట్ను, శ్మశాన వాటికను అధికార బృందంతో సహా పరిశీలించనున్నారు.
Next Story