- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం కొత్త సచివాలయ నిర్మాణ పనుల దగ్గరకు వెళ్లిన సీఎం కేసీఆర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట రోడ్డు భవనాల శాఖ మంత్రి వేములు ప్రశాంత్రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్అండ్బీ అధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. రూ.617 కోట్లతో ప్రభుత్వ కొత్త సచివాలయం నిర్మిస్తుండగా.. ముంబైకి చెందిన షాపూర్జీ ఫల్లోంజీ సంస్థ పనులు దక్కించుకున్న విషయం తెలిసిందే.
Next Story