- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం కేసీఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిండి ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచి, 6 నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. మస్కూరీలను నీటి పారుదల శాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని సూచించారు.
Next Story