- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలను తెలిపారు. రావణుడిపై రాముని విజయానికి ప్రతీకగా దసరా పండుగును జరుపుకుంటారని ఆయన చెప్పారు. చెడుపై మంచి సాధించిన విజయమే ఈ విజయదశమి అని ఆయన వివరించారు. సుఖ సంతోషాలతో ప్రజలు సుసంపన్నమైన జీవితం గడిపేలా ఆశీర్వదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తూ ప్రజలు పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
Next Story