ఆ భూముల క్రయ విక్రయాలకు ఉచిత క్రమబద్దీకరణ….

by  |
ఆ భూముల క్రయ విక్రయాలకు ఉచిత క్రమబద్దీకరణ….
X

దిశ, వెబ్ డెస్క్:
సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూమల క్రయ విక్రయాలను ఉచితంగా క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాలకు మాత్రమే క్రమబద్దీకరణను వర్తింపజేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువును ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.



Next Story

Most Viewed