- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూమల క్రయ విక్రయాలను ఉచితంగా క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాలకు మాత్రమే క్రమబద్దీకరణను వర్తింపజేయనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువును ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story