- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. దాదాపు రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇకపోతే అమిత్షాతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రత్యేక హోదా అంశంతోపాటు దిశబిల్లుపై కూడా సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ ఆహ్వానితుల కమిటీపైనా కూడా వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం.
Next Story