- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, వెబ్డెస్క్: ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూమనను శనివారం సీఎం జగన్ పరామర్శించారు. ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడి చికిత్సకు సంబంధించిన వివరాలు తెలసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి భూమన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరిన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఎమ్మెల్యేకు సూచించారు.
Next Story