సీఎం జగన్ కర్నూల్ టూర్ కన్ఫామ్

by  |
సీఎం జగన్ కర్నూల్ టూర్ కన్ఫామ్
X

దిశ, ఏపీబ్యూరో : సీఎం జగన్​ బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం ఇవాళ విడుదల చేసింది. ఇటీవల కరోనాతో చనిపోయిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నట్లు సమాచారం. అనంతరం స్థానిక పార్టీ నేతలు, అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed