- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో : సీఎం జగన్ బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్ను ముఖ్యమంత్రి కార్యాలయం ఇవాళ విడుదల చేసింది. ఇటీవల కరోనాతో చనిపోయిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నట్లు సమాచారం. అనంతరం స్థానిక పార్టీ నేతలు, అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Next Story