- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రాయలసీమ : రేణిగుంట ఎయిర్ పోర్ట్లో ఆదివారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనడానికి ఏపీ సీఎం జగన్ తిరుపతికి వెళ్తు్న్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్ పోర్ట్ చేరుకున్న జగన్ తన కాన్వాయ్ లో తిరుపతికి బయలుదేరారు. అయితే అలా మొదలై సీఎం కాన్వాయ్ వెంబడి ఓ మహిళ పరిగెత్తుతూ వచ్చింది. ఇది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ని నిలిపివేయించి ఓఎస్డీని మహిళ దగ్గరకు పంపించారు. అంతేకాకుండా ఆ మహిళ వివరాలు తెలుసుకున్నారు. ఆ మహిళ తనకు ఉద్యోగం కావాలని ఆ విషయం సీఎం జగన్కు తెలిపేందుకు పరిగెత్తానని తెలపడంతో ఆమెకు ఉద్యోగ అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
- Tags
- cm jagan convoy
Next Story