- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర భవిష్యత్తును సీఎం జగన్ నాశనం చేశారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. 18 నెలలు అవుతున్నా ఇసుక పాలసీని ఇంకా తీసుకురాలేదని ఆయన అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచారని అన్నారు. కరెంట్, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయని గుర్తు చేశారు. ఖాళీ స్థలాలపై పన్ను, ఆస్తి పన్ను వైసీపీ ప్రభుత్వం పెంచిందని పేర్కొన్నారు. ప్రజల డబ్బుతో విగ్రహాలు కడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.
Next Story