మోడీని కలవనున్న జగన్…ఎందుకంటే…

by  |
మోడీని కలవనున్న జగన్…ఎందుకంటే…
X

దిశ,వెబ్ డెస్క్:
ఏపీ సీఎం జగన్ ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీకి రావాల్సిన వివిధ పెండింగ్ నిధులను కేంద్రం ఇటీవల విడుదల చేసింది. దీంతో పాటు బయటి నుంచి రుణాలను తీసుకునేందుకు కేంద్రం అనుమతులను కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలపాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. అందుకే ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా కొన్ని కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళతారని సమాచారం.


Next Story

Most Viewed