- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్:
ఏపీ సీఎం జగన్ ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీకి రావాల్సిన వివిధ పెండింగ్ నిధులను కేంద్రం ఇటీవల విడుదల చేసింది. దీంతో పాటు బయటి నుంచి రుణాలను తీసుకునేందుకు కేంద్రం అనుమతులను కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలపాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. అందుకే ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా కొన్ని కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళతారని సమాచారం.
Next Story