- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీవ్యాప్తంగా కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో కాంట్రాక్ట ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎనిమిది ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కాలపరిమితిని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు చేసింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. అంతేగాకుండా.. ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం’ కింద గురువారం మొదటి విడతగా రూ.7500 చొప్పున రైతుల ఖాతాల్లో సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
Next Story