కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్

by  |
కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీవ్యాప్తంగా కరోనా విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న తరుణంలో కాంట్రాక్ట ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఎనిమిది ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కాలపరిమితిని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు చేసింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ బుధవారం ప్రకటించారు. అంతేగాకుండా.. ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం’ కింద గురువారం మొదటి విడతగా రూ.7500 చొప్పున రైతుల ఖాతాల్లో సీఎం జ‌గ‌న్ విడుదల చేయ‌నున్నారు.

Next Story

Most Viewed