- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రైతులకు మంచి ధర అందించాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. అగ్రోఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కనీస గిట్టుబాట ధరలు లభించకపోతే రైతుల నుంచి ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడించాలని అధికారులకు సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లను సమర్థ వంతంగా నడపాలన్నారు. విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
Next Story