మంచి ధర అందించాలన్నదే లక్ష్యం

by  |
మంచి ధర అందించాలన్నదే లక్ష్యం
X

దిశ, వెబ్ డెస్క్: రైతులకు మంచి ధర అందించాలన్నదే తమ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. అగ్రోఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కనీస గిట్టుబాట ధరలు లభించకపోతే రైతుల నుంచి ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని తెలిపారు. అలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడించాలని అధికారులకు సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లను సమర్థ వంతంగా నడపాలన్నారు. విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed