- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్సాపురం ప్రేమోన్మాది ఘటనపై సీఎం జగన్ ఆరా..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : మరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ప్రియురాలు అనూషను, విష్ణువర్ధన్ రెడ్డి అనే యువకుడు దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నర్సాపురంలో వెలుగులోకి రాగా.. ముఖ్యమంత్రి జగన్ ఈ హత్య ఉదంతంపై స్పందించారు. బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు నిందితుడిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : మరొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ప్రియురాలు అనూషను, విష్ణువర్ధన్ రెడ్డి అనే యువకుడు దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
ఈ ఘటన గుంటూరు జిల్లా నర్సాపురంలో వెలుగులోకి రాగా.. ముఖ్యమంత్రి జగన్ ఈ హత్య ఉదంతంపై స్పందించారు. బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు నిందితుడిపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి తగిన శిక్ష పడేలా చూడాలన్నారు. అంతకుముందు అనూష మృతి పట్ల సీఎం జగన్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.
Next Story






