- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. ఇటీవల అనారోగ్యం కారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేకు రెండు మేజర్ ఆపరేషన్స్ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమెకు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడమే కాకుండా, ఆందోళన చెందవద్దని రోజాకు సూచించారు.
Next Story