- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్:
సీఎం కేసీఆర్: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుసంపన్నంగా ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ను జయించి ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు కోరారు.
సీఎం జగన్: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాతా దీవించాలని కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు.
Next Story