- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: కరోనా వైరస్పై ముందుండి పోరాటం చేస్తున్న రాష్ట్ర వైద్య శాఖ సిబ్బందికి గ్రాస్ సాలరీలో 10 శాతం అదనంగా సీఎం గిఫ్ట్గా చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య సిబ్బందితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 95,392 మంది మున్సిపల్, గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు సీఎం ప్రోత్సాహకం కింద రూ. 5 వేలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ కార్మికులకు ప్ర్యతేకంగా రూ. 7,500 ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Tags: corona, telangana, medical and health staff, municipal staff, special incentives
Next Story