- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగులు మార్చి ఆక్రమిస్తే సహించం
by Sridhar Babu |
<p>దిశ, వెబ్డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ను ఆక్రమించారని ఆరోపిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యాలయానికి గులాబీ రంగు వేసి ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోమని భట్టి హెచ్చరించారు. కాంగీ నేతలు ధర్నాకు దిగడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో పార్టీ కార్యాలయాన్ని వదులుకునే ప్రసక్తే లేదన్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ను ఆక్రమించారని ఆరోపిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యాలయానికి గులాబీ రంగు వేసి ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోమని భట్టి హెచ్చరించారు. కాంగీ నేతలు ధర్నాకు దిగడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో పార్టీ కార్యాలయాన్ని వదులుకునే ప్రసక్తే లేదన్నారు.
Next Story






