- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ పార్టీ మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ భూముల అమ్మకాలపై సీఎల్పీ కీలకంగా చర్చించనుంది. భూముల అమ్మకంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశంపై ఎలాంటి కార్యచరణ అనుసరించాలన్న దానిపై సీఎల్పీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో వర్చువల్గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్కలు పాల్గొన్నారు.
Next Story