- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలకు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 60మంది నుంచి రక్తనమూనాలు సేకరిస్తున్న నిమ్స్ అధికారులు.. ఇప్పటివరకు ఆరుగురి నుంచి రక్త నమూనాలు సేకరించారు. సేకరించిన శాంపిల్స్ను ఢిల్లీ సెంట్రల్ ల్యాబ్కు పంపిస్తున్నారు. పరీక్షల అనంతరం అభ్యర్థులకు క్లినికల్ ట్రయల్స్ క్లియరెన్స్ రానుంది.
Next Story