- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్:
గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో 25 మంది పోలీసులకు క్లీన్చిట్ ఇచ్చింది సిట్. నయామ్తో 25 మంది పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సదరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 175కి పైగా చార్జీషీట్లు దాఖలు చేసిన సిట్.. పోలీసు అధికారుల పాత్రపై ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలకు ఊరట లభించింది.
Next Story