నయీమ్ కేసులో కీలక మలుపు..!

by  |
నయీమ్ కేసులో కీలక మలుపు..!
X

దిశ, వెబ్‎డెస్క్:

గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో 25 మంది పోలీసులకు క్లీన్‎చిట్ ఇచ్చింది సిట్. నయామ్‎తో 25 మంది పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సదరు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 175కి పైగా చార్జీషీట్లు దాఖలు చేసిన సిట్.. పోలీసు అధికారుల పాత్రపై ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని క్లీన్‎చిట్ ఇచ్చింది. దీంతో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలకు ఊరట లభించింది.

Next Story

Most Viewed