- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గురువారం తిరుమలకు రానున్నారు. గురువారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకొని తిరుచానూరుకు వెళ్లి.. పద్మావతి అమ్మవారిని దర్శించుకొని అనంతరం తిరుమలకు చేరుకుంటారు.
ఈరోజు అక్కడే బస చేసి.. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఎన్వీ రమణ తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.
Next Story