- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అబ్దుల్లాపూర్మెట్: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో సాగర్ రహదారిపై ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఇబ్రహీంపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న (AP 11Z 7537) బస్సులో వెనుకనున్న ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన ప్రయాణికులు డ్రైవర్, కండక్టర్కు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కన నిలపేశారు. వెంటనే స్పందించిన స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story