- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామిక వాడ పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో హైడ్రోజన్ సల్ఫైట్ గ్యాస్ లీక్ ఘటనలో మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ విశాఖ జిల్లా కార్యాదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రమాద ఘటన తెలుసుకున్న కంపెనీ ఉద్యోగులతో పాటు, పరిసర కంపెనీల కార్మికులు కూడా సాయినార్ కంపెనీ దగ్గరకు చేరుకుంటున్నారు. దీంతో కంపెనీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కంపెనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మీడియాను అడ్డుకున్నారు. దీంతో కంపెనీకి చెందిన ఉద్యోగులు ఆందోళన చేపట్టి, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story