- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి ‘వర్జిన్ బాయ్స్’ వచ్చేశారోచ్..
by Chukka Sudharani |
గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘వర్జిన్ బాయ్స్’.

X
దిశ, సినిమా: గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘వర్జిన్ బాయ్స్’. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించాడు. రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్పై రాజా దరపునేని నిర్మించారు. శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర సినిమాగా వచ్చినప్పటికీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధం అయింది. ‘వర్జిన్ బాయ్స్’ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్కు రాబోతున్నట్లు ప్రకటించింది.
Next Story






