- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్లో సత్య కొత్త సినిమా స్టార్ట్
by Chukka Sudharani |
మత్తువదలరా ఫ్రాంచైజ్తో బ్లాక్ బస్టర్ విజయాలు తర్వాత సత్య ప్రధాన పాత్రలో కొత్త సినిమా స్టార్ట్ అయింది.

X
దిశ, సినిమా: మత్తువదలరా ఫ్రాంచైజ్తో బ్లాక్ బస్టర్ విజయాలు తర్వాత సత్య ప్రధాన పాత్రలో కొత్త సినిమా స్టార్ట్ అయింది. రితేష్ రానా దర్శకత్వంలో ఈ కొత్త సినిమా రాబోతుండగా.. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ) హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సమక్షంలో ఈ సినిమా ముహూర్తం వేడుక గ్రాండ్గా జరిగింది. ఇందులో రియా సింఘా హీరోయిన్గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
Next Story






