- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంపై దాడి ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల సవాళ్లు ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచింది. అంతేగాకుండా ఏపీ రాజకీయాలు ప్రస్తుతం రామతీర్ధం రామాలయం చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా ఈ దాడి ఘటనపై సీఐడీ అధికారుల విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రామతీర్థం మాజీ సర్పంచ్ భర్త తిరుపతిరావును విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story