- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతిలో సీఐడీ దూకుడు…
by Batti.Sumithra |
<p> అమరావతి భూముల కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఒకే రోజులో దాదాపు ఏడు కేసులు నమోదు చేసింది. పత్తిపాటి, నారాయణపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సీఐడీ. తెల్లరేషన్ కార్డు ద్వారా భూములు కొన్నట్టు ఆరోపణలున్నాయని సమాచారం. అబ్దుల్, జమేదార్, పొలినేని కొండలరావు, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహారావు, భూక్యా నాగమణిపై కేసులు నమోదు చేసింది.</p>

X
అమరావతి భూముల కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఒకే రోజులో దాదాపు ఏడు కేసులు నమోదు చేసింది. పత్తిపాటి, నారాయణపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సీఐడీ. తెల్లరేషన్ కార్డు ద్వారా భూములు కొన్నట్టు ఆరోపణలున్నాయని సమాచారం. అబ్దుల్, జమేదార్, పొలినేని కొండలరావు, మండవ నాగమణి, మండవ అనురాధ, బొల్లినేని నరసింహారావు, భూక్యా నాగమణిపై కేసులు నమోదు చేసింది.
Next Story






