- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇందుకోసం నాలుగు బృందాలను సీఐడీ రంగంలోకి దింపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాలుగు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఫొరెన్సిక్, ఎలక్ట్రిసిటీ విభాగాల నిపుణుల్ని ఈ బృందాల్లో ఉన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నాగర్కర్నూలు జిల్లా ఈగలపెంట ఠాణాలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
Next Story