శ్రీశైలం ఘటనపై సీఐడీ దర్యాప్తు

by  |
శ్రీశైలం ఘటనపై సీఐడీ దర్యాప్తు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇందుకోసం నాలుగు బృందాలను సీఐడీ రంగంలోకి దింపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నాలుగు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఫొరెన్సిక్‌, ఎలక్ట్రిసిటీ విభాగాల నిపుణుల్ని ఈ బృందాల్లో ఉన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే నాగర్‌కర్నూలు జిల్లా ఈగలపెంట ఠాణాలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed