- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన అక్కచెల్లెల హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా బాధితుల్ని హత్యచేసిన తల్లిదండ్రులు పురుషోత్తమ్ నాయుడు, పద్మజ దంపతులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. తాము హత్య చేసిన తమ కూతుళ్లు సాయిదివ్య , అలేఖ్యలు చనిపోలేదని, తిరిగి బతుకుతారని నిందితులు అంటున్నట్లు డీఎస్పీ చెప్పారు. ఇక కలియుగం ముగిసిపోయింది…సత్యయుగం ప్రారంభమైంది. ఇక నుంచి లోకంలో అద్భుతాలు జరుగుతాయి. రక్తాభిషేకం చేస్తే కలిపురుషుడు శాంతిస్తాడు. కరోనా చైనాలో కాదు..శివుడి తలవెంట్రుకల్లో నుంచి పుట్టింది. ఈ పూజతో కరోనా కూడా అంతమైంది. ఇంట్లోకి ఆత్మలు ప్రవేశించాయి. మృతదేహాలు బయటకు తీసుకెళ్లడం వల్లే నా కూతుళ్లు బతకలేదని మాట్లాడుతున్నారని, ఇప్పటికీ ట్రాన్స్ లోనే పద్మజ దంపతులు ఉన్నట్లు డీఎస్పీ రవి మనోహరాచారి వివరించారు.